పెరిగిన బంగారం ధరలు..

265
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధనత్రయోదశి,కార్తీక సోమవారం కావడంతో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి రూ.47,710కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.52,050కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 290 పెరిగి రూ.63,600కి చేరాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

- Advertisement -