భారీగా పెరిగిన బంగారం ధరలు..

219
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు షాక్..పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైద‌రాబాద్‌ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 పెరిగి 44,310కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 పెరిగి రూ.48,340కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర ధ‌ర రూ.1000 పెరిగి రూ. 74,900కి చేరింది.

- Advertisement -