నేటి బంగారం, వెండి ధరలివే

42
gold
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.52,200గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.56,950గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.52,350గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.57,100గా ఉంది.

బంగారం బాటలోనే కేజీ వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ.71,800గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 68,600గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం రేటు ఔన్సుకు 1842 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -