గ్రేటర్ టీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే

139
trs
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ఇప్పటికే 105 మందితో తొలి జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ డివిజన్ల వారిగా ఇంఛార్జీలను ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఎల్బీ నగర్‌ నియోజకవర్గంకు మొత్తం 25 మంది ఇన్‌చార్జీల జాబితాను వెల్లడించింది.

- Advertisement -