ఎర్రబెల్లిని కలిసిన గటిక అజయ్‌కుమార్

416
errabelli
- Advertisement -

హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడు గటిక అజయ్‌ కుమార్. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గటిక అజయ్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ సభ్యుడిగా నియమించారు. తన నియామకానికి సహకరించిన ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.

- Advertisement -