భారీ వర్షాలు…రైతులను కాపాడిన ఎమ్మెల్యే గండ్ర

184
gandra venkataramana reddy
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం కుండానపల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెండు హెలికాప్టర్లలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. మొత్తం వాగులో చిక్కుకున్న వారిలో 10 మంది రైతులు మాత్రమే ఉన్నారు ..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యవేక్షించారు. రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడం తో దీంతో రైతులు,వారి కుటుంబ సభ్యులు మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..

- Advertisement -