మాజీ సీఎం కన్నుమూత

231
RVJjpg
- Advertisement -

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్ వీ జానకీరామన్ కొద్ది సేపటిక్రితమే కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, 1996 నుంచి 2000 వరకూ ముఖ్యమంత్రిగా, ఆపై 2006 వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు.

పుదుచ్చేరి డీఎంకే కన్వీనర్‌ గానూ పని చేశారు.సేవలందించారు. 1989 -1991 మధ్య కాలంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్‌గా పని చేశారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సేవలందించారు. జానకీరామన్ మృతిపట్ల పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, డీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు

- Advertisement -