అమెరికాలో కాల్పుల కలకలం..

173
us
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో బ్రూక్లిన్​లో రైలు ప్రయాణించే ఓ సబ్​వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్​వే అంతా రక్తసిక్తమైంది. మాస్క్‌ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు. నిత్యం రద్దీగా వుండే సబ్​వే లో కాల్పులతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పుల కారణంగా సబ్​వేలో దట్టమైన పొగలు వెలువడ్డాయి. కాల్పులతో నగరంలో రైలు ప్రయాణాలు ఆలస్యంగా మొదలయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -