ఎవరు మీలో కోటిశ్వరులు…ప్రోమో రిలీజ్

332
nag
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటిశ్వరులు కార్యక్రమం రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. ఇప్పటికే అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రోమో షూట్ ఎన్టీఆర్ కంప్లీట్ చేయగా.. దర్శకుడు త్రివిక్రమ్ ఈ ప్రోమోకి డైరెక్షన్ చేశారు.

అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్య‌క్ర‌మం దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొంద‌డంతో ఇప్పుడు ఆ షో మాదిరిగా అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నారు. తొలి సారి తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో నాగార్జున ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. తొలి మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించగా 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.

- Advertisement -