ఈటలకు ఓటమి తప్పదు: పల్లా

106
palla
- Advertisement -

హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటలకు ఓటమి తప్పదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం భుదునూర్ గ్రామంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పల్లా.. ఈటెల రాజేందర్ కు పార్టీ లో సముచిత స్థానం ఇవ్వటం జరిగింది, తెలంగాణా వస్తే

మన నీళ్లు మనకు,మన నిధులు మను అన్నామని గుర్తు చేశారు.2003లో పార్టీలకు ఈటెల రాజేందర్ వచ్చాడు,కమల పూర్ టికెట్ ఇస్తే ప్రజలు, కే సి ఆర్ ను గులాబీ జెండా ను చూసి ఓటు వేశారు,ఈటెల ను చూసి వేయాలే,నీకు ఇప్పటి వరకు ఎన్నో మంచి శాకలు ఇచ్చిన కూడా నీవు కుట్రలు,కుతంత్రాలు చేశావ్ అన్నారు. ఇవ్వన్నీ ముఖ్యమంత్రి కి చేరాయి.నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పడవులన్ని తృణ ప్రాయంగా వదులుకుంది కే సి ఆర్ గారు,నీవు సహచరునిగా మాత్రమే ఉన్నవని తెలుసుకో అన్నారు. నీకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ పుట్టింది.నీవు ఇక్కడ గెలువా లేవు నిన్ను గేలువ నియ్యం,గెలిచిన నీవు చేసేది ఏమి లేదు ఏదైనా చెయ్యాలంటే మేమే చేయాలి.దుబ్బాక లో గెలిచిన రఘు నందన్ రావు ఎం చేస్తున్నాడు.బి జె పి నీ ఇక్కడ గేలువా నీయ్యం అని తేల్చి చెప్పారు పల్లా.

- Advertisement -