భారత్ బంద్‌లో పాల్గొన్న మంత్రి ఈటల..

255
Minister Etela Rajender
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్‌బంద్‌లో భాగంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలి.కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు చుట్టాలు అని మంత్రి ఈటెల మండిపడ్డారు.

- Advertisement -