బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌..

117
etala in bjp
- Advertisement -

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య ఉన్నారు.

- Advertisement -