ఈటలకు ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి..

65
- Advertisement -

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపొం‍దారు. ఈమేరకు ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యులుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ధ్రువీకరణ పత్రం అందజేశారు.

- Advertisement -