సీఎస్‌ను పరామర్శించిన ఎర్రబెల్లి..

36
errabelli
- Advertisement -

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ని న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డితోపాటు క‌లిసి ప‌రామ‌ర్శించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఇటీవలే సోమేశ్ కుమార్ త‌ల్లి మీనాక్షి సింగ్ ప‌ర‌మ‌ప‌దించారు.

హైద‌రాబాద్ లోని సోమేశ్ ఇంటికి వెళ్ళి మీనాక్షి సింగ్ చిత్ర‌ప‌టానికి పూలు చ‌ల్లి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. సోమేశ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

- Advertisement -