రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎర్రబెల్లి..

29
dayakarrao
- Advertisement -

రంజాన్ పండుగ సందర్భంగా దేవరుప్పుల మండల పరిధిలోని ముస్లిం సోదరులకు ఈ రోజు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ కానుక రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఇంటికి పెద్ద గా సీఎం కెసిఆర్ రు రంజాన్ కానుకలను అందచేస్తున్నారన్నారు.ఇలా రంజాన్ పండుగ సందర్భంగా తోఫాలను అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ యే నని అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తర్వాత రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

- Advertisement -