చిత్తైన పాక్‌..విశ్వవిజేతగా ఇంగ్లాండ్‌

281
- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆమితూమి దిగిన పాక్ ఇంగ్లాండ్ జట్లు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ పాక్‌ను నిలువరించింది. పాక్‌ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 137పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన ఇన్నింగ్స్లో పాక్‌ ఆటగాళ్లు పెవిలియన్‌ను వెతికారు. పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 38పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

చేధనకు ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఓపెనర్ నిరాశపడటంతో ఇంగ్లాండ్ ఒకింత ఒత్తిడికి గురైంది.అయితే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ 5వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించారు. దీంతో ఇంగ్లాండ్ శిబిరంలో సంబురాలు అంబరాన్నంటాయి.

ఇవి కూడా చదవండి..

చరిత్రలో సులువైన ఛేదన ఇదేనా..భారత్‌

టీమిండియా..దృశ్యం సినిమాకు లింక్

భారత్ ఘోర పరాజయం..

- Advertisement -