చిత్తూరులో ఏనుగుల బీభత్సం..

88
- Advertisement -

మంగళవారం చిత్తూర్ జిల్లా రామకుప్పం మండల పరిధిలోని గిడ్డపల్లి, సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో ఏనుగుల గుంపు తిష్ట వేసింది.. దీంతో గ్రామలలోని ప్రజలు, రైతులు ఏనుగులు ఎప్పుడు ఏ సమయంలో పంటలపై, తమపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమాంటు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరిమివేయుటకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

- Advertisement -