శ్రీవారిని దర్శించుకున్న ఏక్తాకపూర్..

53
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి ఏక్తాకపూర్. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకోగా తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు పండితులు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే శ్రీవారిని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -