ప్రముఖ విద్యావేత్త గ్రెగర్ రెడ్డి ఇకలేరు..

218
st josef
- Advertisement -

హైదరాబాద్ సెయింట్ జోసెఫ్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్త, ఉడుముల గ్రెగర్ రెడ్డి (88) అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి, గ్రెగర్ రెడ్డి మామ. గత కొంత కాలంగా అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఉడుముల గ్రెగర్ రెడ్డి ఇవాళ తుదిశ్వాస విడిచారు.

- Advertisement -