ఈ చలాన్‌లపై డిస్కౌంట్..

33
- Advertisement -

ఈ చలాన్‌లపై డిస్కౌంట్ ప్రకటించారు పోలీసులు. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90%, టూవీలర్లపై 80%, ఆటోలు, ఫోర్ వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో కూడా పోలీస్ శాఖ ఇలానే డిస్కౌంట్‌ ప్రకటించగా మంచి స్పందన వచ్చింది.డిసెంబర్ 26 నుంచి చలాన్ వెబ్ సైట్ ఓపెన్ కానుంది.

Also Read:జేడీ కొత్త పార్టీ..జై భారత్ పార్టీ!

- Advertisement -