మొక్కలు నాటిన డాక్టర్ మాధవి..

54
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా శనివారం తిరుమలలోని జిఎంఆర్ గార్డెన్ లో మొక్కలను నాటారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , వారి సతీమణి డాక్టర్ మాధవి.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనానికి సతీమణి డాక్టర్ మాధవీ గారితో కలిసి వచ్చిన సందర్భంగా తిరుమల కొండపైన జిఎంఆర్ గార్డెన్ లో మొక్కలను నాటారు.

Also Read:బీజేపీతో జేడీఎస్ దోస్తీ.. వద్దనుకున్న తప్పలేదా?

వారి వెంట తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ తెలంగాణ అనుసంధాన అధికారి దొంత రమేష్ , హుజురాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చందమల్ల బాబు, బిసి సంఘం నాయకులు బత్తిని రవీందర్ గౌడ్, ముక్క శ్రీనివాస్, బిట్ల వెంకటేష్, అర్జున్, నాగార్జున రెడ్డి, మోహన్ రెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఆ పది పార్టీల దారెటు?

- Advertisement -