ధోని చేసిన సాయాన్ని పోస్టుచేసిన జీవా…

284
dhoni
- Advertisement -

తన తండ్రి మహేంద్రసింగ్ ధోని చేసిన సాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది జీవా. రాంచీలోని తన నివాసంలో అపస్మారక స్ధితిలో పడి ఉన్న పక్షికి సాయం అందించారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జీవా…ఎలా సాయం అందించామో వివరించింది.

ఈ రోజు సాయంత్రం నా పచ్చికలో ఒక పక్షి అపస్మారక స్థితిలో ఉన్నట్లు నేను చూశాను. నేను పాపా మరియు అమ్మను పిలిచాను. పాపా పక్షిని చేతిలో పట్టుకొని కొంచెం నీరు తాగించారు. కొంత సమయం తరువాత అది కళ్ళు తెరిచింది. బాగకాగానే అది వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది జీవా.

కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన ధోని కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. జీవాతో కలిసి ట్రాక్టర్లను నడపడం, బైక్ రైడ్ చేయడం వంటివి చేస్తున్నాడు.

https://www.instagram.com/ziva_singh_dhoni/?utm_source=ig_embed
- Advertisement -