రంజాన్ ప్రార్థనలు ఇండ్లలొనే చేసుకోవాలి- డిప్యూటీ మేయర్

365
Baba Fasiuddin
- Advertisement -

లాక్ డౌన్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. రంజాన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరు ఇండ్లలొనే ప్రార్థనలు చేసుకోవాలని డిప్యూటీ మేయర్ అన్నారు. బోరబండ డివిజన్‌లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన రసాయనాలు చల్లే మిషన్ లను బస్తీలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పంపిణీ చేశారు.

Baba Fasiuddin

- Advertisement -