ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా క్రిడోత్సవాలు

392
Dps
- Advertisement -

హైదరాబాద్ నాదర్ గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రిడోత్సవాలు ఘనంగా జరిగాయి. భావదర్శకంగా క్రిడా విన్యాసాలను ప్రదర్శించడంలో తమదైన చాతుర్యాన్ని చాటిన ప్రతిభావంతులుగా మరోసారి నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్. వెంకటరమణ వేదుల, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వైస్ చైర్మన్ , రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు.

విద్యార్దులు చేసిన వివిధ విన్యాసాలను పాఠశాల యాజమాన్యం ఈకార్యక్రమాన్ని నిర్వహించిన విధానాన్ని కొనియాడారు. ఈ క్రీడోత్సవంలో విద్యార్ధులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 32అడుగుల ఎత్తులో గాలిలో నిర్వహించిన వివిధ విన్యాసాలు, పిల్లలు చేసిన అస్త్ర విన్యాసాలు, కరాటే విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. జిప్ లైన్ ద్వారా పిల్లలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -