ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం అతీషి భేటీ

2
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక దేశ ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి . వీరిద్దరి భేటీకి సంబంధించిన వార్తను ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ ద్వారా తెలిపింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ… ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి బంగ్లా కేటాయింపు పై గవర్నర్, వర్సెస్ సీఎంవో తో మాటలు యుద్ధం నడిచింది,

మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకీ ఢిల్లీ సీఎం అతీషి మకాం మార్చారు. ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రధానితో సమావేశం కావడం ప్రాధా న్యతను సంతరించుకుంది.

Also Read:81 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: హేమంత్ సోరెన్

- Advertisement -