టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

163
- Advertisement -

ఐపీఎల్‌ 2021లో నేడు ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ముంబైపై టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పోరు కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. లలిత్ యాదవ్ ను తప్పించి పృథ్వీ షాను తుదిజట్టులోకి తీసుకున్నారు. ముంబై జట్టులో రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ రోహిత్‌ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారీ, హార్ధిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, జయంత్ యాదవ్ , జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షీమ్రాన్‌ హెట్మయర్‌, ఆక్సర్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబడా, అన్రిన్‌ నార్ట్జే/అమిత్‌ మిశ్రా, అన్వేష్‌ ఖాన్‌.

- Advertisement -