టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌..

205
dc
- Advertisement -

ఐపీఎల్ 2020 టోర్నీలో మరికాసేపట్లో 42వ మ్యాచ్ జరుగుతుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. డేనియల్‌ శామ్‌, పృథ్వీ షా స్థానంలో నోర్ట్జే, రహానె తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్‌ చెప్పాడు. కుల్దీప్‌ యాదవ్‌, టామ్‌ బాంటన్‌ స్థానంలో నాగర్‌కోటి, నరైన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు కోల్‌కతా సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెల్లడించాడు.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభమాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కుస్ స్టోయినిస్, షిమ్రోన్ హెట్‌మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నార్జీ

- Advertisement -