టీకాంగ్రెస్ ఇంఛార్జీగా దీపదాస్‌ మున్షి

33
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా దీప దాస్‌మున్షిని నియమించారు. ఇంతకు ముందు ఈ స్థానంలో మాణిక్ రావు ఠాక్రే ఉండేవారు. ఈయన స్థానంలో మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మున్షీ పరిశీలకురాలిగా పని చేశారు.

అలాగే కేరళ,లక్షద్వీప్‌లో కూడా దీప్‌ దాస్‌మున్షికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. ఠాక్రేకు గోవా, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి ఇన్‌ఛార్జ్‌ గా బాధ్యతలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రేను నియమించారు

Also Read:నెలసరి సమస్యలకు..పరిష్కారం!

- Advertisement -