వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారులు..

56
- Advertisement -

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాలతో… ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

1. ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి
2. భూపాల పల్లి – పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ
3. నిర్మల్ – ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్
4. మంచిర్యాల – భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్పెషల్ సెక్రెటరీ
5. పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ
6. ఆసిఫాబాద్ – హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్

Also Read:పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?

- Advertisement -