కరోనా టీకా @ 11 కోట్లు

193
covid
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా తీసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 11 నుండి టీకా ప్రక్రియ ప్రారంభించగా ఇప్పటివరకు 11,11,79,578 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చారు.

గ‌త 24 గంట‌ల్లో దేశంలో 26 ల‌క్ష‌ల మందికి కోవిడ్ టీకా ఇవ్వగా కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాల‌తో పాటు ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాకు కేంద్రం అత్య‌వ‌స‌ర అనుమ‌తి ఇచ్చింది. ఇండియాలో వ్యాక్సినేష‌న్ కోసం అనుమ‌తి పొందిన తొలి విదేశీ టీకా ఇదే.

- Advertisement -