కరోనా…అప్ డేట్స్

239
corona
- Advertisement -

దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్, 934 మంది మృతి చెందగా ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 374 మంది డిశ్చార్జ్‌, 25 మంది మృతి చెందారు.తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో మొత్తం 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 258 మంది డిశ్చార్జ్, 31 మంది మృతి చెందారు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -