కరోనాతో జాగ్రత్త కేసులు పెరుగుతున్నాయి.

63
corona
- Advertisement -

భారత్‌లో రోజువారి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన వివరాలు ప్రకారం గడిచిన 24 గంటల్లో 16,906 కొత్త కేసులు నమోదు కాగా 15,447 కేసులు రికవరీలు అయితే కరోనా వల్ల 45 మరణాలు నమోదయ్యాయని తెలపింది. యాక్టివ్‌ కేసులు 1,32,457 ఉన్నాయి. పాజిటీవిటీ రేటు 3.68%గా నమోదయ్యాయని పేర్కొన్నారు.

- Advertisement -