కరోనా నివారణకు కోరమాండల్ కోటి విరాళం..

281
kcr
- Advertisement -

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు కోరమాండల్ ఫూచర్ పాజిటివ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి. సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె. సత్యనారాయణ ఆదివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -