మొక్కలునాటిన కమెడీయన్ అనంత్ బాబు…

390
comedian babu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మియపూర్ లో మొక్కలు నాటారు కమెడియన్ రాజిబాబు తమ్ముడు అనంత్ బాబు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని ఆర్టిస్ట్ అనంత్ బాబు అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ సినీ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మియపూర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఆర్టిస్ట్ అనంత్ బాబు.. అనంతరం మరో ముగ్గురు ( చిట్టి బాబు , జబర్దస్త్ జోష్ రవి , సినీ ఆర్టిస్ట్ లక్మి భవాని ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -