ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్

28
- Advertisement -

ఈ నెల 28 నుండ జనవరి 6 వరకు ప్రజా పాలన నిర్వహిస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ జరుగుతుందన్నారు.

Also Read:krithi shetty:ప్రేమ పై కృతి శెట్టి స్పందన

- Advertisement -