జూలై 28న కల్వకుర్తికి సీఎం రేవంత్

17
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 28న కల్వకుర్తిలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఆదివారం కేంద్ర మాజీ మంత్రి ఎస్​ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం సీఎం ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని , అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.

Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

- Advertisement -