కార్మికులకు గవర్నర్,సీఎం ‘మే’ డే శుభాకాంక్షలు

369
kcr
- Advertisement -

మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమజీవులందరికీ మే డే శుభాకాంక్షలు .. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని పేర్కొన్నారు.

మే డే ను పురస్కరించుకుని తెలంగాణలోని కార్మిక లోకానికి, శ్రమజీవులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాతి నిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని తెలిపిన సీఎం… ఈ ఆపత్కాలంలో యావత్‌ సమాజం కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.

- Advertisement -