తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకున్నసీఎం కేసీఆర్‌

42
- Advertisement -

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తుల్జాభవానీ అమ్మవారని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఆర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సర్కోలిలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్నారు. అంతకుముందు పండరీపురంలోని శ్రీవిఠల్ రుక్మిణీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఉన్నారు.

Also Read: అగ్నిపథ్‌లో మద్దాలి డాటర్ …నెటిజన్లు ప్రశంసలు

- Advertisement -