పీవీ జయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..

227
cm kcr
- Advertisement -

పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28 (శుక్రవారం) మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించునున్నారు. పివి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనుంది.

- Advertisement -