కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి

1855
cm kcr
- Advertisement -

స్వాతంత్ర్య సమరమోదులు కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్దంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం కేసీఆర్.బాపూజీ క్విట్ ఇండియా, ముల్కీ వ్య‌తిరేక ఉద్య‌మంతో పాటు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు అని సీఎం పేర్కొన్నారు. లక్ష్మ‌ణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, నిరంజ‌న్ రెడ్డి కూడా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు

- Advertisement -