మంత్రి పువ్వాడ అజయ్‌కి సీఎం కేసీఆర్ ఫోన్..

229
cm kcr
- Advertisement -

ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటన పై ఆరా తీసిన సీఎం…క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎం…..12 మంది మృతులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.ఆంద్ర రాష్ట్ర మృతులకు కూడా రెండు లక్షల ఎక్స్ గ్రేషియ అందించాలని మంత్రి పువ్వాడ కు సూచించారు.

- Advertisement -