కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

47
- Advertisement -

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు. ఆనవాయితీ ప్రకారం, స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు పూర్తి చేశారు.

ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్, అదే రోజు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు మంత్రి హరీశ్ రావు.

- Advertisement -