దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

120
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్ రావు (84) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రావు హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దేవుల‌ప‌ల్లి మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -