ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

317
forestcollegcmkcr
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని ములుగు మండలంలో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల , పరిశోధన కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు.

ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం కాసేపు మాట్లాడారు . ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -