ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు- సీఎం

298
cm kcr
- Advertisement -

రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో రంజాన్ నెలలో అందరూ ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. రంజాన్ పండుగ ప్రజల్లో సామరస్యం, సోదరభావాలను పెంపొందించాలని, వాళ్లలో ఆనందాన్ని నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -