మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..

33
cm kcr
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌లో మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత, సీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలనాపరమైన అంశాలమీదనే ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -