Siddipet:చాయ్ తాగిన సీఎం కేసీఆర్..

27
- Advertisement -

సిద్దిపేట బహిరంగ సభ నుంచి హైదరాబాదుకు వస్తూ మార్గ మధ్యలోని సోనీ ఫ్యామిలీ దాబాలో చాయ్ తాగారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రి హరీష్ రావు, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -