Trending:విందులో చిరు ఫ్యామిలీ

9
- Advertisement -

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్‌కు ఎంపికైన చిరంజీవి… భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా తన నివాసంలో అవార్డు గ్రహీతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, సుస్మిత హాజరయ్యారు. చిరంజీవితో రాంచరణ్‌ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -