డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

34
- Advertisement -

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని గురువారం రాత్రి ప్రజాభవన్ లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి , ఆయన సతీమణి సురేఖ లు మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు.

చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.

Also Read:సంతోష్ శోభన్…జోరుగా హుషారుగా షికారు పోదమ

- Advertisement -