రంజాన్ మాసం వేళ యూపీలో దారుణం చోటు చేసుకుంది. అలీగఢ్లోని తేలీపాడా ప్రాంతంలో గ్యాంగ్ వార్ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. రంజాన మాసం ఉదయం 3.30 గంటలకు సెహ్రీప్రార్థనలకు కొద్ది సేపటి ముందు రెండు బైక్లపై వచ్చిన నలుగురు దుండగులు హరీష్ అలియాస్ కట్టా అనే వ్యక్తిని అతని ఇంటి సమీపంలోనే కాల్పులు జరిపి హతమార్చారు.
ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ముసుగులు ధరించిన దుండగులు హరీష్పై కాల్పులు జరిపి, అక్కడి నుంచి తప్పించుకున్నారు. హరీష్తో ఉన్న మరో వ్యక్తి కాల్పులు ప్రారంభమైన వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 7 బుల్లెట్లు హరీష్ కడుపు మరియు వెనుక భాగాన్ని తాకడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Warning: Mockery of law and order in UP
In UP’s Aligarh, a young man identified as Haarish was gunned down after 4 bike-borne assailants (seen in the CCTV grab) ambushed and opened indiscriminate fire at the victim. The assailants could be seen firing from close range as the… pic.twitter.com/woMcbFKBhP
— Piyush Rai (@Benarasiyaa) March 14, 2025
Also Read:TTD:వాల్మీకిపురం పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు